మిస్టీరియస్ డెత్పై విచారణ ప్రారంభం
- September 04, 2016షార్జా: షార్జా పోలీసులు, ఇటీవల షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడు భారతదేశానికి చెందిన 55 ఏళ్ళ వ్యక్తి. అల్ బుతైనాలోని ఓ అపార్ట్మెంట్లో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడమ చేతిపై తీవ్రమైన గాయం ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పారా మెడిక్స్, సిఐడి విభాగం మృతుడి అపార్ట్మెంట్కి చేరుకుని విచారిస్తున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటి హాస్పిటల్కి తరలించి, ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపనున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక