షార్జాలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్
- September 04, 2016షార్జా: ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు షార్జా పోలీసులు. మినిస్ట్రీకి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ (యూఏఈ ఎంఓఐ) ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్ టెస్ట్ని పూర్తి చేశాయ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం యాప్ని వినియోగించవచ్చు. స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ని సందర్శిచకుండానే ఈ సేవలు అందుతాయి. విలువైన సమయం వృధా అవకుండా ఈ సర్వీసుని పబ్లిక్ వినియోగించుకోవాలని పోలీసు అధికారి తెలిపారు. ఈద్ అల్ అదా సెలవు అనంతరం ఈ కొత్త సర్వీసు అందుబాఉటోలకి వస్తుంది. ఎలక్ట్రానిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాన్యువల్ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత