వెంకటేష్ సరసన నిత్యామీనన్..
- September 10, 2016
బాబు బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ రీమేక్ గా తెరకెక్కుతున్న.. గురు(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు.రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిశోర్ తిరుమల, దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు అంగీకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మలయాళి భామ నిత్యామీనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన నిత్యా, వెంకటేష్ తో కలిసి నటిస్తుండటపై ఆనందం వ్యక్తం చేసింది
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







