గౌతంమేనన్. ఇప్పుడు విలన్గా ...
- September 11, 2016
ప్రేమ చిత్రాలకు కోలీవుడ్లో చిరునామాగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతంమేనన్. ఇప్పుడు విలన్గా వెండితెరకు పరిచయం కానున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇమైక్క నొడిగల్'. ఇందులో అధర్వ హీరో. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో గౌతంమేనన్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో ఇదే హాట్టాపిక్గా మారింది. సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఈ కథ బాగా నచ్చడంతోనే విలన్గా నటించేందుకు గౌతం సమ్మతించారని తెలుస్తోంది. మరోవైపు అధర్వకు దీటుగా నయనతార ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







