ఘనంగా నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాలు
- September 15, 2016
ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి అందించిన సంగీతం ప్రపంచానికే ఆదర్శమని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తితిదే, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలోని సుబ్బలక్ష్మి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తెలిపారు. ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









