ఖాతాదారులకు హెచ్చరికలు చేస్తున్న బ్యాంకులు..
- September 17, 2016
బ్యాంకు ఏటీఎం కార్డు, పిన్ నెంబరు, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ ను మార్చుకోవలసిందిగా హెచ్ డీ ఎఫ్ సీ, డీబీఎస్, ఫెడరల్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖాతాదారులను ఎస్ ఎమ్మెస్ ల ద్వారా అలర్ట్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల తమ ఖాతాలో లక్షల రూపాయలు మాయమవ్వడంతో ఏటీఎంలో మోసాలు పెరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపద్యంలో తమ ఖాతా దారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కలిగిస్తున్నారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో ఏటీ ఎంలు అమర్చరాదని, సెక్యూరిటీ లేని ఏటీఎంలు వుంచరాదని బ్యాంకులు కోరాయి. - See
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







