ఖాతాదారులకు హెచ్చరికలు చేస్తున్న బ్యాంకులు..

- September 17, 2016 , by Maagulf
ఖాతాదారులకు హెచ్చరికలు చేస్తున్న బ్యాంకులు..

బ్యాంకు ఏటీఎం కార్డు, పిన్ నెంబరు, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ ను మార్చుకోవలసిందిగా హెచ్ డీ ఎఫ్ సీ, డీబీఎస్, ఫెడరల్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖాతాదారులను ఎస్ ఎమ్మెస్ ల ద్వారా అలర్ట్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.  ఇటీవల తమ ఖాతాలో లక్షల రూపాయలు మాయమవ్వడంతో ఏటీఎంలో మోసాలు పెరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపద్యంలో తమ ఖాతా దారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కలిగిస్తున్నారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో ఏటీ ఎంలు అమర్చరాదని, సెక్యూరిటీ లేని ఏటీఎంలు వుంచరాదని బ్యాంకులు కోరాయి.  - See 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com