పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలి: కేటీఆర్..
- September 17, 2016
వర్షాల నేపథ్యంలో పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. రహదారుల పరిస్థితి మెరుగయ్యే వరకు మరోపనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వ కపోయినా ఫర్వాలేదన్నారు. వర్షంపడినా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయు ద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, అధికారులు, ఉద్యోగులు చేసిన కృషిని మంత్రి అభింనందించారు. మనం ఎన్ని మంచిపనులు చేసినా.. రోడ్లు బాగా లేకుంటే వృథానే అని దీనినిదృష్టిలో ఉంచుకొని, అధ్వా నంగా మారినరోడ్లను ప్రాధాన్య క్రమంలో బాగు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









