ఎయిర్పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది..
- September 18, 2016
ఉగ్రదాడి అనంతరం దేశంలోని ఎయిర్పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లోని యూరీ సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్వోసీ సహా బారాముల్లా, యూరీ సెక్టార్లో రహదారులను మూసివేత వేశారు. ఈ ఘటనపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షాసమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీ జమ్మూకశ్మీర్ గవర్నర్, సీఎంతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తెలుసుకున్నారు. రాజ్నాథ్సింగ్ అమెరికా, రష్యా పర్యటన వాయిదా పడింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







