హైదరాబాద్ లో భూకంపం
- September 19, 2016
హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట, బీరప్ప నగర్, దేవమ్మబస్తీ ప్రాంతాలలో భూమి కంపించింది. పాపిరెడ్డినగర్లో 2 సెకన్లపాటు భూప్రకంనలు సంభవించినట్లు అధికారులు తెలియజేశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో నగరవాసులు భయానికి గురయ్యారు. ఇళ్ల లోనుంచి రోడ్లమీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం ఎంతజరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇళ్లలో సామాన్లు, ఇళ్ల పైపెచ్చులు కిందపడ్డాయని స్థానికులు మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









