'తను వచ్చెనంట' చిత్రం పాటలు రిలీజ్..
- September 19, 2016
వెంకట్ కాచర్ల దర్శకత్వంలో అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న చిత్రం తను వచ్చెనంట. తేజ కాకుమాను, ధన్య బాలకృష్ణన్, రష్మి గౌతమ్ నటీనటులుగా రూపొందుతున్న ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నద్ధం అవుతుంది. ఈ సినిమాకు రవిచంద్ర సంగీతాన్ని అందించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









