అమృత్సర్లో ఘోర ప్రమాదం..
- September 20, 2016
పంజాబ్ రాజధాని అమృత్సర్లోని అట్టారి సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది.50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అట్టారి సమీపంలో అదుపుతప్పి ముహావా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పిల్లలు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ప్రమాదవార్త విని షాక్ గురయ్యారు. .
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









