అమృత్సర్లో ఘోర ప్రమాదం..
- September 20, 2016
పంజాబ్ రాజధాని అమృత్సర్లోని అట్టారి సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది.50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అట్టారి సమీపంలో అదుపుతప్పి ముహావా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పిల్లలు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ప్రమాదవార్త విని షాక్ గురయ్యారు. .
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









