బహరేన్ లో " ప్రవాస దొంగల ముఠా " అరెస్టు
- September 20, 2016
మనామా : ఉద్యోగ ఉపాధికి కాక వారు ఎడారి దేశాలలో చోరకళని ప్రదర్శించాలని వచ్చి పోలీసులకు ఎంచక్కా దొరికిపోయారు. దొంగతనాలను చేసే ఆ ప్రవాస దొంగల ముఠాను మంగళవారం దక్షిణ గవర్నట్ లో పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ దొంగల బృందం పలు ఇళ్ళల్లో అనేక దొంగతనాలు చేయడంలో ఆరితేరారని వివరించారు. ఆసియా దేశాలకు చెందిన వీరు ఒక ముఠా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని...వారిని అరెస్టు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. వీరు ఖరీదైన వాచీలు, బంగారు ఆభరణాలను,సెల్ ఫోన్లను తదితర వస్తువులను నేర్పుగా అపహరిస్తారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









