దిల్లీ బయలుదేరిన తెలంగాణ సి.యం
- September 20, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జలవనరుల శాఖ మంత్రి హరీశ్రావు, సీఎస్ రాజీవ్శర్మ, ఉన్నతాధికారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై రేపు జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









