ఉగ్రవాదుల తూటాలకు మరో సైనికుడు మృతి
- September 20, 2016
జమ్ముకశ్మీర్లోని హంద్వారాలోని నౌగామ్లో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను మృతి చెందాడు. మొత్తం ఐదారుగురు ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. అయితే ఉగ్రవాదుల తూటాలు ఓ జవానుకు తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









