ఉగ్రవాదుల తూటాలకు మరో సైనికుడు మృతి
- September 20, 2016
జమ్ముకశ్మీర్లోని హంద్వారాలోని నౌగామ్లో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను మృతి చెందాడు. మొత్తం ఐదారుగురు ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. అయితే ఉగ్రవాదుల తూటాలు ఓ జవానుకు తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







