పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం - బ్రహమదగ్ బుగ్తీ
- September 20, 2016
పాకిస్తాన్ను 'ఉగ్రదేశం'గా చివరకు అదే దేశంలోని బలూచిస్తాన్ ముద్ర వేసేసింది. తమ రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా కార్యకర్తలను అరెస్టు చేసినట్టు సైన్యం చెబుతోందని, కనీసం ఒక్క కేసు కూడా కోర్టుకు వెళ్లలేదని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల కమిషన్ లో బలూచిస్తాన్లోని రిపబ్లికన్ పార్టీ నేత బ్రహమదగ్ బుగ్తీ ఫిర్యాదు చేశారు. మానవ హక్కులను ఒకపక్క పాకిస్తాన్ తన దేశంలోనే దారుణంగా హరిస్తూ, మరోపక్క భారత్ పైకి ఉగ్ర మూకలను ఎగదోలుతోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన ప్రజాస్వామ్య దేశాలు కూడా బలూచిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని బుగ్తీ కోరారు. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







