మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసిన బంగ్లాదేశ్ వ్యక్తికి జీవిత ఖైదు
- September 21, 2016
మనామా : ఒక బంగ్లాదేశీ వ్యక్తి మోటార్ బైక్ విడి భాగాలలో మారిజోనా మాదక ద్రవ్య మాత్రలు దాచి రాజ్యంలోనికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణ కేసులో యావజ్జీవ శిక్షతో పాటు 5,000 బి డి జరిమానా దేశ బహిష్కరణ విధించబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోటారుబైకుల విడి భాగాలలో మాదక ద్రవ్యాల ప్యాకేజీలను ఉంచి దేశం వెలుపలకు వచ్చి విక్రయిస్తుంటాడని తెలుసుకొన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 30,000 బి డి విలువ కలిగిన మూడు కిలోగ్రాముల బరువు గల గంజాయి 505 మాత్రల ప్యాకేజీని నిందితుని నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ముద్దాయి దేశంలో మాదక ద్రవ్యాలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఈ నేరానికి ముద్దాయికి 25 సంవత్సరాల జైలుశిక్షతో పాటు శిక్ష పూర్తి చేసిన తర్వాత బహరేన్ నుండి దేశమునుండి పంపించేస్తారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









