పతకాల పట్టికలో భారత్కు రెండో స్థానం
- September 23, 2016
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో చివరి రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మెన్స్ ట్రాప్లో లక్ష్మయ్య, కిస్మత్, మానవాదిత్య కాంస్య పతకం గెలిచారు. ఈ విభాగంలో ఇటలీ స్వర్ణం గెలవగా, ఆస్ట్రేలియా రజతం సాధించింది.
మొత్తం 24 పతకాలతో(స్వర్ణం-9, రజతం-5, కాంస్యం-10) భారత్ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 25 పతకాలతో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 18 దేశాలు ఈ పోటీలో పతకాలు గెలిచాయి.ప్రముఖ షూటర్లు జీతూరాయ్, సంజీవ్ రాజ్పుత్, మైరాజ్ అహ్మద్ ఖాన్ అక్టోబరులో జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్స్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









