పతకాల పట్టికలో భారత్కు రెండో స్థానం
- September 23, 2016
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో చివరి రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మెన్స్ ట్రాప్లో లక్ష్మయ్య, కిస్మత్, మానవాదిత్య కాంస్య పతకం గెలిచారు. ఈ విభాగంలో ఇటలీ స్వర్ణం గెలవగా, ఆస్ట్రేలియా రజతం సాధించింది.
మొత్తం 24 పతకాలతో(స్వర్ణం-9, రజతం-5, కాంస్యం-10) భారత్ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 25 పతకాలతో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 18 దేశాలు ఈ పోటీలో పతకాలు గెలిచాయి.ప్రముఖ షూటర్లు జీతూరాయ్, సంజీవ్ రాజ్పుత్, మైరాజ్ అహ్మద్ ఖాన్ అక్టోబరులో జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్స్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







