పద్మ అవార్డులకు నలుగురి పేర్లు సిఫారసు
- September 23, 2016
పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 18వరకు జరిగిన పారాలింపిక్స్లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్ల పేర్లను సిఫారసు చేయనున్నట్లు గోయల్ ట్వీట్ చేశారు.
పురుషుల హై జంప్లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు, పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్పుట్ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్, పురుషుల హై జంప్లో కాంస్యం సాధించిన వరుణ్ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్ చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









