రజనీను కలిసిన ఎమ్.ఎస్. ధోనీ
- September 23, 2016
భారత క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ సూపర్స్టార్ రజనీకాంత్ను శుక్రవారం సాయంత్రం కలిశారు. చెన్నైలో నిర్వహించిన 'ఎమ్.ఎస్. ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. అనంతరం హీరో సుషాంత్సింగ్ రాజ్పుత్ తదితరులతో రజనీకాంత్ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధోనీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'రజనీకాంత్ సార్తో' అని పోస్ట్ చేశారు. ఇటీవల 'కబాలి'లో రజనీలా కుర్చీపై స్టైల్గా కూర్చుని ఆయన అభిమానినని చెప్పకనే చెప్పిన ధోనీ.. ఇవాళ తలైవాను కలవడంతో ఎంత ఆనందపడుతుంటారో చెప్పకర్లేదు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









