సీతాఫలం ఫుడ్డింగ్
- September 27, 2016
కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్డ్ మిల్క్- 1 కప్పు, చైనా గ్రాస్- 10 గ్రాములు, పంచదార- 1/3 కప్పు.
తయారీ విధానం: చైనా గ్రాస్ను ఒక కప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్ళతో సహా తక్కువ మంట మీద ఉంచి పూర్తిగా కరిగేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మరో గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ పోసి మరిగించి, పంచదార కూడా వేసి అది పూర్తిగా కరిగాక, ముందే మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన సీతాఫలం గుజ్జును వేయాలి. ఆ తరువాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్ను కూడా వేసి మంట కట్టేయాలి. చల్లారాక చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తినాలి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







