సీతాఫలం ఫుడ్డింగ్
- September 27, 2016
కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్డ్ మిల్క్- 1 కప్పు, చైనా గ్రాస్- 10 గ్రాములు, పంచదార- 1/3 కప్పు.
తయారీ విధానం: చైనా గ్రాస్ను ఒక కప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్ళతో సహా తక్కువ మంట మీద ఉంచి పూర్తిగా కరిగేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మరో గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ పోసి మరిగించి, పంచదార కూడా వేసి అది పూర్తిగా కరిగాక, ముందే మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన సీతాఫలం గుజ్జును వేయాలి. ఆ తరువాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్ను కూడా వేసి మంట కట్టేయాలి. చల్లారాక చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తినాలి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









