నాసా తో ఉప్పందం కుదుర్చుకున్న చైనా
- September 29, 2016
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఒకటి. కానీ ఇక్కడి విమాన ప్రయాణికులు మాత్రం ఒక్కోసారి ఆలస్యంగావస్తున్న విమానాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 50 బిలియన్ల యువాన్లు(7.49 మిలియన్ డాలర్ల)ప్రాజెక్టును రూపొందించి నాసాతో ఒప్పందం చేసుకుందని దేశానికి చెందిన వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ మేరకు చైనా విమానరంగ విస్తరణ విభాగం (సీఏఈ)తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విమానాశ్రయాల అభివృద్ధితో పాటు, విమానాల రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పరిశోధన చేసి సమస్యకు పరిష్కారం చూపనున్నట్టు నాసా నిర్వాహకుడు చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







