నాసా తో ఉప్పందం కుదుర్చుకున్న చైనా
- September 29, 2016
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఒకటి. కానీ ఇక్కడి విమాన ప్రయాణికులు మాత్రం ఒక్కోసారి ఆలస్యంగావస్తున్న విమానాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 50 బిలియన్ల యువాన్లు(7.49 మిలియన్ డాలర్ల)ప్రాజెక్టును రూపొందించి నాసాతో ఒప్పందం చేసుకుందని దేశానికి చెందిన వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ మేరకు చైనా విమానరంగ విస్తరణ విభాగం (సీఏఈ)తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విమానాశ్రయాల అభివృద్ధితో పాటు, విమానాల రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పరిశోధన చేసి సమస్యకు పరిష్కారం చూపనున్నట్టు నాసా నిర్వాహకుడు చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









