వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు
- September 29, 2016
దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేయబోయే పాస్ పోర్టుల్లో చిప్స్ పొందుపరుస్తామన్నారు. పాస్ పోర్టుల జారీకి పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగిరం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.నర్సులు, ఇంటిపనిమనుషులుగా విదేశీ రిక్రూట్ మెంట్ విధానంలో ఆంక్షలు విధిస్తామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









