వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు
- September 29, 2016దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేయబోయే పాస్ పోర్టుల్లో చిప్స్ పొందుపరుస్తామన్నారు. పాస్ పోర్టుల జారీకి పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగిరం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.నర్సులు, ఇంటిపనిమనుషులుగా విదేశీ రిక్రూట్ మెంట్ విధానంలో ఆంక్షలు విధిస్తామన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం