శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి
- August 13, 2015
ఒమాన్ యొక్క సాంఘిక పురోభివృద్ధి, ఆర్ధిక పురోగతి - పౌరులు మరియు ప్రవాసీయులు ఒకరినొకరు గౌరవించుకుని, స్నేహ సుహృద్భావ వాతావరణం కల్పించినపుడే సాధ్యమౌతుందని, దురుద్దేశాలకు పౌరులు కానీ ప్రవాసులు కానీ తావీయరాదని, సోషల్ మీడియాలోను, మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వైరపూరిత వాతావరణం కాక, వారు సరైన మార్గంలో నచుకోవాలని, ఇంజాజ్ ఒమాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షబీబ్ అల్ మామరీ విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు పౌరులు ప్రవాసీయులను విమర్శిస్తున్నారని, కానీ ప్రవాసీయులు స్వదేశానికి దూరంగా ఉంటూ, ఒమానీయుల కంటే రెండింతలు ఎక్కువగా దేశనిర్మాణానికై శ్రమిస్తున్నారని తెలుసుకోవాలని, అదే విధంగా ప్రవాసులు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని , చట్టాలను గౌరవించాలని ఆయన వీశదీకరించారు.
--నూనె లేని కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









