2 స్కూల్ బస్సుల ఢీ: 46 మందికి గాయాలు
- September 29, 2016
అబుదాబీ: పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ హృదయ విదారకరమైన ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. రెండు స్కూల్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 46 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వీరిలో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 20 మందికి కొంచెం ఎక్కువగా గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి మాత్రం సీరియస్ కండిషన్లో ఉన్నారు. అబుదాబీ సిటీ శివార్లలోని అల్ ముసాఫా బ్రిడ్స్ సమీపంలో రెండు స్కూల్ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిని అల్ మఫ్రాక్ హాస్పిటల్కి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుని తాత్కాలికంగా మూసివేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







