సార్క్ సదస్సును తిరస్కరించిన జాబితాలో శ్రీలంక..
- September 30, 2016
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరుగనున్న సార్క్ సదస్సును తిరస్కరించిన జాబితాలో శ్రీలంక కూడా చేరింది. తాము సార్క్ సదస్సుకు హాజరుకాలేమని శ్రీలంక ప్రకటించింది. సార్క్ సమావేశానికి హాజరుకాలేమని ఇప్పటికే భారత్తోపాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. యురి ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ లో జరుగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాకూడదని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







