'మిస్టర్' కి గాయాలు
- September 30, 2016
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్లో గాయపడ్డాడు. యూనిట్ సభ్యులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి ఈ హీరోని తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, పెద్దగా ప్రమాదంలేదని, మూడువారాల రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సలహా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ నిలిపివేసినట్టు టాక్.
శ్రీనువైట్ల డైరెక్షన్లో వరుణ్ తేజ్- లావణ్యత్రిపాఠి-హేబాపాటిల్ కాంబినేషన్లో 'మిస్టర్' మూవీ ఊటీలో చిత్రీకరణ జరుగుతోంది. కొన్నిరోజులుగా షూట్ అక్కడే జరుగుతోంది. ఐతే, యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న టైంలో కాలుజారి వరుణ్ గాయపడినట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఫిల్మ్ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. ఐతే, గాయాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరంలేదని హీరో అన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







