'యు' ధ్రువీకరణ పత్రం పొందిన 'దేవి'
- September 30, 2016
ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'దేవి'. 'మదరాసపట్టిణం', 'తలైవా' వంటి సినిమాలను రూపొందించిన విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ఈ సినిమా సెన్సార్కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు 'యు' ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.గణేశ్ నిర్మించిన ఈ సినిమాలో సోనూసూద్ ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఇదిలా ఉండగా శివకార్తికేయన్ నటించిన 'రెమో' సినిమా కూడా ఏడో తేదీన తెరపైకి రానుంది.అలాగే విజయ్సేతుపతి నటించిన 'రెక్క' చిత్రం కూడా అదే రోజున అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









