దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...

- October 02, 2016 , by Maagulf
దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని  మోదీ  ప్రారంభించారు...

దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాజ్‌పేయీ ప్రారంభించిన ప్రవాసీ భారతీయ దివస్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున ఈ కేంద్రాన్ని ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. 150 దేశాల్లో భారతీయులు ఉన్నారు.. భారత సంతతి ఎక్కడున్నా సంఖ్యాపరంగా కాదు శక్తిగా చూడాలని కోరారు. గాంధీజీ లోకం వీడి వెళ్లినా జాతి యావత్తూ స్మరిస్తూనే ఉందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com