దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...
- October 02, 2016
దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాజ్పేయీ ప్రారంభించిన ప్రవాసీ భారతీయ దివస్ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున ఈ కేంద్రాన్ని ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. 150 దేశాల్లో భారతీయులు ఉన్నారు.. భారత సంతతి ఎక్కడున్నా సంఖ్యాపరంగా కాదు శక్తిగా చూడాలని కోరారు. గాంధీజీ లోకం వీడి వెళ్లినా జాతి యావత్తూ స్మరిస్తూనే ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







