వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన టీం ఇండియా
- October 03, 2016
న్యూజిలాండ్ జట్టుపై సెకండ్ టెస్ట్లో 178 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీం ఇండియా వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. కివీస్ జట్లుపై రెండో టెస్టులో మరో రోజు ఆట మిగిలి ఉండగానే సిరీస్ను గెలిచింది. అంతే కాదు దీంతో పాటుగా టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నపాకిస్థాన్ను టీం ఇండియా కిందకు నెట్టేసింది. న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత పాకిస్థాన్ మొదటిసారిగా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే టీం ఇండియా గనుక న్యూజిలాండ్తో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ను డ్రా చేసినా, గెలిచినా ఇక అగ్ర స్థానానికి తిరిగి చేరుకోవడం పాక్కు కష్టమే.
2017 మార్చి వరకూ టీం ఇండియాకు టెస్టులు వరుసగా ఉన్నాయి. దీంతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









