ఎయిర్ ఏసియా ఇండియా కొత్త ఆఫర్
- October 03, 2016
సంవత్సరం చివరలో ఎయిర్ ఏసియా ఇండియా కొత్త ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను రూ.899లకే విక్రయించనుంది. అక్టోబర్ 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. 2016 అక్టోబరు 4 నుంచి 2017 ఏప్రిల్ 27 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద టికెట్లు కొనుక్కోవచ్చని ఎయిర్ ఏసియా తెలిపింది. రూ. 899 టికెట్ గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తిస్తుంది. బెంగుళూరు-కొచ్చి టిక్కెట్టు ధర రూ.999లుగా సంస్థ ప్రకటించింది.
ఈ ఆఫర్లో భాగంగా బెంగళూరు-గోవా టిక్కెట్టు ధర రూ.1,199, బెంగళూరు-చండీగఢ్ రూ.3,399, గోవా-హైదరాబాద్ రూ.1,799, జైపూర్-పుణె రూ.2,399, దిల్లీ-బెంగుళూరు రూ.2,699లుగా ఉంది.
అక్టోబర్ 8 నుంచి కొచ్చి నుంచి హైదరాబాద్కు విమాన సర్వీసును నడపనున్నట్లు ఎయిర్ ఏసియా తెలిపింది. టిక్కెట్టు ధర రూ. 2,699 గా నిర్ణయించారు. చాలా విమాన సంస్థలు గతంలోనే తగ్గింపు ధరలను ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
దాంతో ఆగస్టులో విమాన ప్రయాణికులు 24 శాతం పెరిగారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







