రక్తసిక్తమైన బాగ్దాద్ నగరం
- October 03, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిలింది. షియాలు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో 15 మంది పౌరులు మృతి చెందారు. అల్-అమిల్లోని ఓ రద్దీ మార్కెట్లో ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు దుకాణదారులు మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మస్తాల్లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. సబి అల్-బోర్లో ఓ బాంబు పేలడంతో మరో ముగ్గురు పౌరులు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. ఈ దాడులను పోలీసులకు ధ్రువీకరించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









