మధ్యప్రదేశ్ చోటుచేసుకున్న విషాదం
- October 03, 2016
మధ్యప్రదేశ్లో ఓ స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాయ్సెన్ జిల్లాలోని సిల్వానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుకుల విద్యాలయకు చెందిన స్కూలు బస్సు సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు సాయంత్రం బయలుదేరింది. ఈ క్రమంలో సిల్వాని వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







