ఆరోగ్య శ్రీ సేవలను మళ్ళీ పునరుద్ధరించారు...
- October 04, 2016
తెలంగాణాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను చాలావరకు పునరుద్ధరించారు. మంగళ వారం పలు హాస్పిటల్స్ వీటిని తిరిగి ప్రారంభించాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించబోమన్న ఆసుపత్రి యాజమాన్యాలు.. సర్కార్ హెచ్చరికతో దిగివచ్చాయి.రాష్ట్రంలో 318 ఆసుపత్రులు ఈ సేవలను అందిస్తుండగా..240 హాస్పిటల్స్ లో మళ్ళీ వీటిని మొదలుపెట్టారు. కాగా 72 ఆసుపత్రులు ఇంకా సమ్మెను కొనసాగిస్తున్నాయి. బకాయి బిల్లులను ప్రభుత్వం బుధవారం నుంచి చెల్లించనుంది. మొత్తం రూ. 232 కోట్ల బకాయిల పే మెంట్ కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







