భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ
- August 17, 2015
ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులు ఉన్నా.. ఓ ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









