భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ
- August 17, 2015
ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులు ఉన్నా.. ఓ ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







