భాగ్యనగరం లో స్వల్ప భూకంపం
- October 09, 2016
హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో దేవయ్య బస్తీ, గాయత్రి నగర్, పద్మావతి నగర్, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే భూకంపమా లేక పేలుడు సంభవించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్ధానిక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









