విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు ఆర్ధికసాయం
- October 09, 2016
విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టింది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 60 కోట్ల ఆర్థికసాయం అందించాలని టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







