విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు ఆర్ధికసాయం
- October 09, 2016
విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టింది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 60 కోట్ల ఆర్థికసాయం అందించాలని టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









