'మిక్చర్పొట్లం' సినిమా ప్రెస్ మీట్
- October 09, 2016
భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకుడిగా సతీష్కుమార్ ఎం.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిక్చర్పొట్లం'. శ్వేతాబసు ప్రసాద్ కథానాయిక. లక్ష్మీ ప్రసాద్, వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావులు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం బృందం మాట్లాడింది. 'అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమని, శ్వేత నటన ఆకట్టుకుంటుందని' తెలిపింది. అలీ, గీతాంజలి, భానుచందర్, కృష్ణభగవాన్, సుమన్, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







