'మిక్చర్పొట్లం' సినిమా ప్రెస్ మీట్
- October 09, 2016
భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకుడిగా సతీష్కుమార్ ఎం.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిక్చర్పొట్లం'. శ్వేతాబసు ప్రసాద్ కథానాయిక. లక్ష్మీ ప్రసాద్, వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావులు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం బృందం మాట్లాడింది. 'అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమని, శ్వేత నటన ఆకట్టుకుంటుందని' తెలిపింది. అలీ, గీతాంజలి, భానుచందర్, కృష్ణభగవాన్, సుమన్, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









