'మిక్చర్పొట్లం' సినిమా ప్రెస్ మీట్
- October 09, 2016
భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకుడిగా సతీష్కుమార్ ఎం.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిక్చర్పొట్లం'. శ్వేతాబసు ప్రసాద్ కథానాయిక. లక్ష్మీ ప్రసాద్, వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావులు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం బృందం మాట్లాడింది. 'అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమని, శ్వేత నటన ఆకట్టుకుంటుందని' తెలిపింది. అలీ, గీతాంజలి, భానుచందర్, కృష్ణభగవాన్, సుమన్, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









