భాగ్యనగరం లో స్వల్ప భూకంపం

- October 09, 2016 , by Maagulf
భాగ్యనగరం లో స్వల్ప భూకంపం

హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో దేవయ్య బస్తీ, గాయత్రి నగర్, పద్మావతి నగర్, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే భూకంపమా లేక పేలుడు సంభవించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్ధానిక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com