భాగ్యనగరం లో స్వల్ప భూకంపం
- October 09, 2016
హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో దేవయ్య బస్తీ, గాయత్రి నగర్, పద్మావతి నగర్, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే భూకంపమా లేక పేలుడు సంభవించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్ధానిక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









