శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెండు కిలోల బంగారం పట్టివేత

- August 17, 2015 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెండు కిలోల బంగారం పట్టివేత

దుబాయ్‌నుంచి వచ్చిన ఒక ప్రయాణికుణ్ణి స్వాదా చేసి కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారం బిస్కెట్లను సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్‌నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు పంజాబ్‌కు చెందినవాడని అధికారులు తెలిపారు.

 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com