యు. ఏ. ఈ., భారత్ సంబంధాలు మరింత ఎత్తుకు ఎదగాలి
- August 17, 2015
అధ్యక్షులు - షేక్ ఖలీఫా బిన్ జాయెద్ వారి నాయకత్వంలో భారత్ తో స్నేహసంబంధాలు ఆర్ధిక, అభివృద్ధి, వాణిజ్య,
సాంస్కృతిక మరియు రాజకీయ వంటి అన్ని రంగాలలో నూతన లక్ష్యాలతో మరింత ఎత్తులకు ఎదగాలని
ఎదురుచూస్తున్నట్టు అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ., సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్
హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆదివారం తెలిపారు. భారత ప్రధానిని, బృందాన్ని
ఆహ్వానిస్తూ, ఈ పర్యటన ఇరుదేశాల స్నేహం మరియు ద్వైపాక్షిక సహకారం యొక్క చక్కటి వ్యక్తీకరణ అని
అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర నిర్వహిస్తోందని, గల్ఫ్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం
మరియు అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో కూడా కృషిచేయాలని ఆయన అభిలషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







