యు. ఏ. ఈ., భారత్ సంబంధాలు మరింత ఎత్తుకు ఎదగాలి
- August 17, 2015
అధ్యక్షులు - షేక్ ఖలీఫా బిన్ జాయెద్ వారి నాయకత్వంలో భారత్ తో స్నేహసంబంధాలు ఆర్ధిక, అభివృద్ధి, వాణిజ్య,
సాంస్కృతిక మరియు రాజకీయ వంటి అన్ని రంగాలలో నూతన లక్ష్యాలతో మరింత ఎత్తులకు ఎదగాలని
ఎదురుచూస్తున్నట్టు అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ., సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్
హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆదివారం తెలిపారు. భారత ప్రధానిని, బృందాన్ని
ఆహ్వానిస్తూ, ఈ పర్యటన ఇరుదేశాల స్నేహం మరియు ద్వైపాక్షిక సహకారం యొక్క చక్కటి వ్యక్తీకరణ అని
అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర నిర్వహిస్తోందని, గల్ఫ్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం
మరియు అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో కూడా కృషిచేయాలని ఆయన అభిలషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









