అల్ ఖైదా మద్దతు ఇచ్చే పౌరునికి 12 ఏళ్ళ జైలుశిక్ష
- October 12, 2016
జెడ్డా: అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్న ఒక పౌరునికి రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయ స్థానం 12 సంవత్సరాల జైలుశిక్ష విధించింది..అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సానుభూతిపరుడుగా ఉన్నఈ వ్యక్తి తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు సిరియా వెళ్లాలని ఒక పాస్పోర్ట్ పొందటానికి ప్రయత్నించాడు. అంతేకాక సామాజిక మీడియా నెట్వర్క్ల ద్వారా పలు నినాదాలు, చిత్రాలు మరియు తీవ్రవాద గ్రూపుల వార్తలు చదవడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.సామజిక మీడియాలో అన్ని రకాల తీవ్రవాద సాహిత్యం సమాచారం తన కంప్యూటర్ మరియు సెల్యులార్ ఫోన్ లో రహస్యంగా భద్రపర్చినట్లు పేర్కొన్నారు. ఆ నిందితుడి వద్ద భద్రతా సిబ్బంది యొక్క వ్యక్తిగత కీలక సమాచారం తెలిపే ఫోటోలలో ఒకటిని గుర్తించారు. సమస్యాత్మక దేశాల్లో పోరాటాల వీడియో చిత్రాలను ఆ వ్యక్తి వద్ద కనుగొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







