దుబాయ్లో ఉచితంగా బుక్స్ ఆర్డర్
- October 16, 2016
దుబాయ్: కోరుకున్న పుస్తకాన్ని ఇంటి వద్దే ఉచితంగా పొందే అవకాశం దుబాయ్లోని చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కలగనుంది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) మరియు కరీమ్ ఈ ప్రోగ్రామ్ని లాంఛ్ చేసింది. అక్టోబర్ 31 వరకు ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుంది. కరీమ్ యాప్ ద్వారా పుస్తకాల్ని బుక్ చేసుకుంటే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ల ద్వారా పుస్తకాలు బుక్ చేసినవారి ఇంటికి ఉచితంగా వచ్చేస్తాయి. కెహెచ్డిఎ హ్యాపీనెస్ అండ ఇన్నోవేషన్ చీఫ్ ఆఫ్ క్రియేటివిటీ హింద్ అల్ ముల్లా మాట్లాడుతూ కరీడ్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్సెక్టార్ సంయుక్తంగా పనిచేయడం ద్వారా చదవడాన్ని ఇష్టంగా మార్చేందుకు వీలు కల్గిందని చెప్పారు. కరీడ్స్ కార్లు పలు బుక్స్ని కలిగి ఉంటాయనీ, యంగ్స్టర్స్, చిల్డ్రన్ కోసం ఇంగ్లీషు మరియు అరబిక్ భాషల్లో అవి లభ్యమవుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









