పెరుగు చేప
- October 18, 2016
కావలసిన పదార్థాలు: ముల్లులేని చేపముక్కలు (నలుపలకలుగా ఉన్నవి) - 800 గ్రా., నూనె - 80 గ్రా., యాలకులు - 4, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లం పేస్టు - 40 గ్రా., ఉల్లిపాయ పేస్టు - 250 గ్రా., గిలక్కొట్టిన పెరుగు - 250 గ్రా., పసుపు - 1 టీ స్పూను, మసాలా పొడి - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నీరు - 150 మిల్లీ లీటర్లు.
తయారుచేసే విధానం: లోతులేని కడాయిలో నూనె వేడిచేసి చేప ముక్కల్ని రెండు వైపులా వేగించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేసి యాలకుల్ని , అల్లం పేస్టుని వేసి వేగించుకోవాలి. ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, పెరుగుని వేసి సన్నని సెగమీద చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత నీరుని జతచేయాలి. అది మరుగుతుండగా వేగించి పక్కనుంచుకున్న చేపముక్కల్ని వేసి ఉడికించి, మసాలాపొడి వేసి దించేసి వేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









