ఖతార్ లో అమలులోకి వచ్చిన ఈ-వేతనాలు
- August 19, 2015
వలస కార్మీకుల వేతనాలకు హామీ కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రముఖ శ్రామిక సంస్కరణాలలో ఒకటైన 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' కతార్ లో నేటినుండి అధికారికంగా అమలులోని రానుంది. నేటితో ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాన్ని అమలుపర్చడానికి, యజమానులకు ఇచ్చిన గ్రేస్ పెరియడ్ పూర్తయ్యింది. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు 600 కతార్ రియాల్ జరిమాన, కొత్త సిబ్బంది నియామకంపై నిషేధంతో బాటు, యజమానులు కారాగారానికి కూడా వెళ్ళవలశిరావచ్చు. ప్రవాసీయులు వేతనాల విషయంలో అనేక ఇబ్బందులకు మోసాలకు గురౌతున్న నేపధ్యంలో, 2022 ప్రపంచకప్ మొదలైన ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే వలస శ్రామికులకు సమయానికి వేతనం అందె వీలు కలుగుతుంది. ఈ ఆగస్టు 18 అనేది గడువు కాదని, కతార్ కు ఒక కొత్త ఆరంభమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిసర్చ్ స్కాలర్ ముస్తఫా ఖాద్రీ అభిప్రాయపడ్డారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!









