ఖతార్ లో అమలులోకి వచ్చిన ఈ-వేతనాలు
- August 19, 2015
వలస కార్మీకుల వేతనాలకు హామీ కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రముఖ శ్రామిక సంస్కరణాలలో ఒకటైన 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' కతార్ లో నేటినుండి అధికారికంగా అమలులోని రానుంది. నేటితో ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాన్ని అమలుపర్చడానికి, యజమానులకు ఇచ్చిన గ్రేస్ పెరియడ్ పూర్తయ్యింది. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు 600 కతార్ రియాల్ జరిమాన, కొత్త సిబ్బంది నియామకంపై నిషేధంతో బాటు, యజమానులు కారాగారానికి కూడా వెళ్ళవలశిరావచ్చు. ప్రవాసీయులు వేతనాల విషయంలో అనేక ఇబ్బందులకు మోసాలకు గురౌతున్న నేపధ్యంలో, 2022 ప్రపంచకప్ మొదలైన ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే వలస శ్రామికులకు సమయానికి వేతనం అందె వీలు కలుగుతుంది. ఈ ఆగస్టు 18 అనేది గడువు కాదని, కతార్ కు ఒక కొత్త ఆరంభమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిసర్చ్ స్కాలర్ ముస్తఫా ఖాద్రీ అభిప్రాయపడ్డారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







