ఖతార్ లో అమలులోకి వచ్చిన ఈ-వేతనాలు
- August 19, 2015
వలస కార్మీకుల వేతనాలకు హామీ కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రముఖ శ్రామిక సంస్కరణాలలో ఒకటైన 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' కతార్ లో నేటినుండి అధికారికంగా అమలులోని రానుంది. నేటితో ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాన్ని అమలుపర్చడానికి, యజమానులకు ఇచ్చిన గ్రేస్ పెరియడ్ పూర్తయ్యింది. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు 600 కతార్ రియాల్ జరిమాన, కొత్త సిబ్బంది నియామకంపై నిషేధంతో బాటు, యజమానులు కారాగారానికి కూడా వెళ్ళవలశిరావచ్చు. ప్రవాసీయులు వేతనాల విషయంలో అనేక ఇబ్బందులకు మోసాలకు గురౌతున్న నేపధ్యంలో, 2022 ప్రపంచకప్ మొదలైన ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే వలస శ్రామికులకు సమయానికి వేతనం అందె వీలు కలుగుతుంది. ఈ ఆగస్టు 18 అనేది గడువు కాదని, కతార్ కు ఒక కొత్త ఆరంభమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిసర్చ్ స్కాలర్ ముస్తఫా ఖాద్రీ అభిప్రాయపడ్డారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









