నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల హెచ్చరిక
- October 19, 2016
మస్కట్ - కొన్ని నకిలీ సామాజిక మీడియా ఖాతాలకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యా మంత్రిత్వశాఖ (మో) విద్యా మంత్రి డాక్టర్ మదీయా బిన్తె అహ్మద్ బిన్ నాసిర్అల్ శైబనియహ్ హెచ్చరించారు. బుధవారం ఒక అధికారిక ప్రకటనలో ఆమె పేర్కొంటూ,విద్యా మంత్రిత్వశాఖ (మో) ద్వారా మాత్రమే ఏదైనా సమాచారం పొందాలని అందుకోసం అధికారిక వెబ్సైట్ మరియు సామాజిక మీడియా ఖాతాల ఆధారపడేవారిని కోరారు.ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో నకిలీ ఖాతాలను కల్గి ఉన్నవారిపై విచారణ ప్రారంభించిందని ఈ సందర్భంగామంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







