మైక్రోసాఫ్ట్ విషయంలో 'ఎపిఎన్ఆర్టి'ని అభినందించిన ఏపి ముఖ్యమంత్రి
- October 20, 2016
ఎపిఎన్ఆర్టి, అమరావతిలో కార్యకలాపాలు నిర్వహించేందుకోసం మైక్రోసాఫ్ట్కి ఘనస్వాగతం పలికింది. మైక్రోసాఫ్ట్ బృందం, ఎపిఎన్ఆర్టి సిఇఓ డాక్టర్ రవికుమార్ వేమూరుతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిని బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ఎపిఎన్ఆర్టిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ఎపిఎన్ఆర్టి చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు.

తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









