మైక్రోసాఫ్ట్ విషయంలో 'ఎపిఎన్ఆర్టి'ని అభినందించిన ఏపి ముఖ్యమంత్రి
- October 20, 2016
ఎపిఎన్ఆర్టి, అమరావతిలో కార్యకలాపాలు నిర్వహించేందుకోసం మైక్రోసాఫ్ట్కి ఘనస్వాగతం పలికింది. మైక్రోసాఫ్ట్ బృందం, ఎపిఎన్ఆర్టి సిఇఓ డాక్టర్ రవికుమార్ వేమూరుతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిని బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ఎపిఎన్ఆర్టిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ఎపిఎన్ఆర్టి చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు.

తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







