నవంబరులో వస్తున్న'ఒక్కడొచ్చాడు'
- October 20, 2016
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న చిత్రం టీజర్ను కాజల్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి. హరి మాట్లాడుతూ.. 'ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. అక్టోబరు 21న సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్లోనే 'ఒక్కడొచ్చాడు' ప్రత్యేక చిత్రం.
యాక్షన్తోపాటు మంచి మెసేజ్తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నంబరు మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా విశాల్కు తెలుగులో మరో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









