ప్రవాస భారత క్లబ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం ఎంట్రీలకు ఆహ్వానం
- October 20, 2016
మనామా: నవంబర్ మొదటి వారంలో భారత క్లబ్ ' ఫైవ్ ఏ సైడ్ భారత ప్రవాస ఫుట్ బాల్ టోర్నమెంట్' జరుగనున్నట్లు క్రీడా నిర్వాహుకులు తెలిపారు. ఈ పోటీలలో 15 ఏళ్ళ లోపు ,19 ఏళ్ళ లోపు వయస్సు గలవారికి అలాగే వయోపరిమితి లేకుండా ఎవరైనా పాల్గొనే విధంగా ఓపెన్ విభాగంలో టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. తొమ్మిదిమంది క్రీడాకారులతో కూడిన జట్లు ఎంట్రీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం పాల్గొనే జట్లు తమ పేరు నమోదు చేయడం కోసం ముగింపు తేదీ నవంబర్ 1 వ తేదీగా నిర్ణయించారు. మూడు విభాగాల్లో కనీసం సుమారు 50 జట్లు వరకు ఫుట్ బాల్ పోటీలలో పాల్గొనవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









