తండ్రీ తనయ ల అపురూప చిత్రం త్వరలో
- October 21, 2016
రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ', 'వాయ్ రాజా వాయ్' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజనీకాంత్ జీవితచరిత్ర ఆధారణంగా 'వీరన్' అనే టైటిల్ తో ఒక డాక్యుమెంటరీ చేసే పనిలో వుంది. అలాంటి ఐశ్వర్య ధనుష్ త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. అది కూడా ఆమె తండ్రి రజనీ సినిమాలో. ధనుష్ నిర్మాతగా రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్ కనిపించనుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









